భగీత 1.41

 🙏 " శ్రీరస్తు శుభమస్తు "🙏

" అధర్మాభిభవాత్ కృష్ణ, 

  ప్రదూష్యంతి కులస్త్రియః, 

  స్త్రీషు దుష్టాసు వార్షేయ, 

  జాయతే వర్ణసంకరః " - భ.గీత 1:41


అంటే " అధర్మం పాపం పెరిగిపోయినప్పుడు కులస్త్రీలు ఎక్కువ దూషితలగుదురు. అప్పుడు వర్ణసంకరము ఏర్పడును " అని.

ఇక్కడ కులస్త్రీలు అంటే సత్యం ధర్మం నిష్ఠ గలవారు. 

సంప్రదాయకుటుంబాలలో పుట్టినా కొందరు స్త్రీలు లవ్ జిహాద్, పరకులవివాహాలు వంటి వాటికి గురవుతున్నారంటే నేరం వారిది కాదు, సమాజంలో పెరిగిపోయిన " అధర్మం పాపం " లది. 

5000ల సంవత్సరాల క్రితమే ఈవిషయాన్ని ఎంత స్ఫష్టంగా తెలియచేసారు.

మన సనాతనధర్మం గొప్పదనం అది.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ